ఇలా చేస్తే.. చట్టపరమైన చిక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారు: పవన్
BY TV5 Telugu26 Feb 2020 6:19 PM GMT

X
TV5 Telugu26 Feb 2020 6:19 PM GMT
రాజధాని కోసం సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. వైసీపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూముల్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓవైపు భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందన్నారు. రాజధాని భూముల్ని పేదలకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని.. ఆ తర్వాత వచ్చే చట్టపరమైన చిక్కులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అసైన్డ్ భూములు, స్మశాన భూములు, పాఠశాల మైదానాలను ఇళ్ల స్థలాలుగా మార్చలని నిర్ణయించడంతోనే ఈ పథకంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందని అన్నారు.
Next Story
RELATED STORIES
Liger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
28 Jun 2022 2:45 PM GMTNithya Menen: వీల్ చైర్లో నిత్యా మీనన్.. ఇంతకీ ఏం జరిగింది..?
28 Jun 2022 2:11 PM GMTManasanamaha: ఒక్క తెలుగు షార్ట్ ఫిల్మ్.. గిన్నీస్ రికార్డ్తో పాటు...
28 Jun 2022 1:30 PM GMTAvika Gor: బాయ్ఫ్రెండ్ గురించి గొప్పగా మాట్లాడిన నటి.. తన వల్లే అంతా...
28 Jun 2022 11:30 AM GMTNaga chaitanya: తన ఫస్ట్ లవ్పై నోరువిప్పిన చైతూ.. కాలేజీ రోజుల్లోనే..
28 Jun 2022 10:30 AM GMTMohan Babu: తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్న మోహన్బాబు.. తనతో...
27 Jun 2022 3:15 PM GMT