నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా PAపల్లి మండలం దుగ్యాల దగ్గర ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పీఎపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందినవారు. పెళ్లికి హాజరై.. తిరిగి సొంతింటికి వస్తుండగా.. కారు ముందు టైర్ పేలిపోయింది. దీంతో.. అదుపు తప్పిన వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది.

Tags

Next Story