నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

X
By - TV5 Telugu |27 Feb 2020 7:41 PM IST
నల్గొండ జిల్లా PAపల్లి మండలం దుగ్యాల దగ్గర ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పీఎపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందినవారు. పెళ్లికి హాజరై.. తిరిగి సొంతింటికి వస్తుండగా.. కారు ముందు టైర్ పేలిపోయింది. దీంతో.. అదుపు తప్పిన వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com