కేంద్ర హోంశాఖ దృష్టికి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారం..

కేంద్ర హోంశాఖ దృష్టికి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారం..

అమరావతి జేఏసీ నేత వాసిరెడ్డి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారంలో పురోగతి లభించింది.. వంశీకృష్ణను పోలీసులే ఎత్తుకెళ్లారని జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.. అటు ఢిల్లీలో జేఏసీ గౌరవాధ్యక్షులు జీవీఆర్‌ శాస్త్రి ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు.. జేఏసీ నేతల ఆందోళన, టీవీ5 కథనాలతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు.. వంశీకృష్ణను సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story