చంద్రబాబును ఎయిర్పోర్టులో అడ్డుకున్న వ్యవహారంలో 54మందిపై కేసులు
BY TV5 Telugu29 Feb 2020 7:21 PM GMT

X
TV5 Telugu29 Feb 2020 7:21 PM GMT
ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎయిర్పోర్టులో అడ్డుకున్న కేసులో 54 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్నందుకు.. వాహనాలపై చెప్పులు, టమాటలు, గుడ్లు విసిరినందుకు 32 మంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టారు. అలాగే మరో 20 మంది టీడీపీ నాయకులతో పాటు.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రజా సంఘాల నాయకుడు జేటీ రామారావు, వైసీపీ నాయకురాలు కృపాజ్యోతిపై సెక్షన్ 46,47,48 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. రామారావు, కృపాజ్యోతిని విశాలాక్షి నగర్లో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసులు నమోదైన వారిలో వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story
RELATED STORIES
HCL Recruitment 2022 : ఐటీఐ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో...
1 July 2022 5:20 AM GMTCoal India Recruitment 2022 : డిగ్రీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు..
30 Jun 2022 5:40 AM GMTICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMTIndian Air Force Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు.. ...
25 Jun 2022 4:55 AM GMT