నో హెల్మ్ట్, నో పెట్రోల్ ప్రక్రియకు తెరలేపిన కామారెడ్డి పోలీసులు

X
By - TV5 Telugu |2 March 2020 10:50 PM IST
రోడ్డు ప్రమాదాల నివారణకు కామారెడ్డి పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. నో హెల్మెట్, నో పెట్రోల్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులకు పెట్రోల్ పొయ్యొద్దని నిర్ణయించారు. కారులో వచ్చేవారు కూడా సీటు బెల్టు ధరించి వస్తేనే బంకుల్లో పెట్రోలు పోస్తున్నారు. పోలీసుల సహకారంతో పెట్రోల్ బంకుల యజమానులు ఈ ప్రక్రియను చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com