వైసీపీ నేతల రేవ్ పార్టీ .. యువతులతో కలిసి చిందులు

X
By - TV5 Telugu |2 March 2020 1:59 PM IST
ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి చిందులేశారు. మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్లో యువతులతో కలిసి చిందులేశారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com