ఎన్ని రోజులైనా.. రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులు

X
By - TV5 Telugu |3 March 2020 9:52 PM IST
77 రోజులుగా.. ఒకటే లక్ష్యంతో పోరాడుతున్నారు అమరావతి రాజధాని ప్రాంత రైతులు. ఎన్నిరోజులైనా రాజీలేనిపోరాటం చేస్తామంటున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తమ ఆందోళనలు ఎట్టిపరిస్థితుల్లో తగ్గవంటున్నారు. ఇప్పటికైనా 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com