లోక్సభ దివంగత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి
BY TV5 Telugu3 March 2020 3:02 PM GMT

X
TV5 Telugu3 March 2020 3:02 PM GMT
లోక్సభ దివంగత స్పీకర్ GMC బాలయోగి అందరికీ ఆమోదయోగ్యుడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి చేసిన సేవల్ని చంద్రబాబు కొనియాడారు. స్పీకర్గా బాలయోగి వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేశారని.. బాబు కితాబిచ్చారు. బాలయోగి లాంటి నేతలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు చంద్రబాబు.
Next Story
RELATED STORIES
Punjab: సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు ఆత్మహత్య.. అందరూ చూస్తుండగానే...
25 Jun 2022 3:15 PM GMTDraupadi Murmu: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ద్రౌపది ముర్ము...
25 Jun 2022 11:15 AM GMTAmit Shah: విచారణలో భాగంగా నన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు: అమిత్...
25 Jun 2022 9:07 AM GMTDraupadi Murmu: మోదీ, అమిత్ షాలతో ద్రౌపది ముర్ము భేటీ.. నామినేషన్...
23 Jun 2022 11:52 AM GMTShiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..
23 Jun 2022 10:00 AM GMTDraupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి ఆసక్తికర...
22 Jun 2022 4:15 PM GMT