ఇసుక రిచ్ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ను అడ్డుకున్న స్థానికులు
BY TV5 Telugu5 March 2020 4:24 PM GMT

X
TV5 Telugu5 March 2020 4:24 PM GMT
చిత్తూరు జిల్లా ఆనగళ్లులో ఇసుక రిచ్ ప్రారంభోత్సవం రసాబాసగా మారింది. ఆనగళ్లులో ఇసుక రిచ్ ను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామ పరిధిలో ఉన్న ఇసుకను తరలించరాదని.. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని నిరసన తెలిపారు. ఇసుక రిచ్ ప్రారంభానికి ఏర్పాటు చేసిన పూజా సామగ్రిని గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ లో ఉన్న ఇసుకను కింద పోశారు. గ్రామస్తుల ఆందోళనతో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇసురిచ్ ప్రారంభించకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు.
Next Story
RELATED STORIES
Lokesh : జగన్రెడ్డి ఇసుక మాఫియా అమాయకులను బలిచేస్తోంది : నారా లోకేష్
19 Aug 2022 10:45 AM GMTManish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ...
19 Aug 2022 10:07 AM GMTKakinada: కాకినాడ జిల్లాలో యువతి మిస్సింగ్.. అయిదు రోజులుగా..
18 Aug 2022 3:15 PM GMTHyderabad: సోషల్ మీడియా పరిచయం.. ఆపై ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు...
18 Aug 2022 12:15 PM GMTBihar: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కాల్పులు.. మెడలోకి దూసుకెళ్లిన...
18 Aug 2022 10:50 AM GMTVasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్పై ఐటీ దాడులు..
17 Aug 2022 4:00 PM GMT