మిషన్ భగీరథపై 11 రాష్ట్రాలు ఆరా తీశాయి: కేసీఆర్

X
By - TV5 Telugu |7 March 2020 11:41 PM IST
మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు సీఎం కేసీఆర్. ఇలాంటి స్కీమ్పై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేసిందని ఫైరయ్యారు. ఆ పథకం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు వినే దమ్ములేదని.. అందుకే సభ నుంచి పారిపోయారని విమర్శించారు.. మిషన్ భగీరథపై 11 రాష్ట్రాలు ఆరా తీశాయని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com