టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేత రామకృష్ణ సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేత రామకృష్ణ సమావేశం

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి బరిలో దిగుతున్నాయి. వామపక్షాలు టీడీపీతో కలిసి నడవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేతల నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. చంద్రబాబు, రామకృష్ణ భేటీ తర్వాత పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story