గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులు

X
By - TV5 Telugu |11 March 2020 3:46 AM IST
గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com