ప్రభుత్వం చేపడుతున్న భూసేరణకు కర్నూలులో తీవ్ర వ్యతిరేకత
BY TV5 Telugu12 March 2020 3:31 PM GMT
TV5 Telugu12 March 2020 3:31 PM GMT
పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేదల ఇళ్ల స్థలాల కోసం కుందూ నది భూములను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే, దీనిపై ఆ ప్రాంత రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుందూ నదికి ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది.
Next Story
RELATED STORIES
Apple iPhone: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMTGold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
1 July 2022 5:35 AM GMTWorld's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత...
30 Jun 2022 7:42 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..
30 Jun 2022 6:08 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన...
29 Jun 2022 6:49 AM GMTMukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.....
28 Jun 2022 3:00 PM GMT