కరోనాపై హైఅలర్ట్.. హైదరాబాద్కు 108 వాహనాలు

X
By - TV5 Telugu |15 March 2020 1:50 AM IST
కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల నుంచి 108 వాహనాలను హైదరాబాద్కు పిలుపిస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలిస్తోంది. మరికొందరని నేరుగా వికారాబాద్లోని హరిత హోటల్కు తీసుకెళ్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com