కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి

X
By - TV5 Telugu |19 March 2020 12:09 AM IST
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికులకు, సిబ్బందికి ధర్మల్ స్కానర్ల ద్వారా బాడీ టెంపరేచర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు.. వైరస్పై అవగాహన కల్పిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com