నిర్భయ దోషులకు ఉరి.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న జనం

X
By - TV5 Telugu |20 March 2020 2:16 PM IST
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుతో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో జనం సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇన్నాళ్ల పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com