తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
![తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/03/kcr-corona-1.png)
By - TV5 Telugu |23 March 2020 8:04 PM GMT
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరు ఇల్లుదాటి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా.. వాటి ధరలు విచ్చలవిడిగా పెంచకుండా.. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com