తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరు ఇల్లుదాటి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా.. వాటి ధరలు విచ్చలవిడిగా పెంచకుండా.. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు.

Tags

Next Story