తెలంగాణలో ధరలు విచ్చలవిడిగా పెంచకుండా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

X
By - TV5 Telugu |24 March 2020 1:34 AM IST
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏ ఒక్కరు ఇల్లుదాటి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా.. వాటి ధరలు విచ్చలవిడిగా పెంచకుండా.. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com