రూ.8 కోట్లు విరాళం.. జోకోవిచ్ పెద్ద మనసు..

రూ.8 కోట్లు విరాళం.. జోకోవిచ్ పెద్ద మనసు..

ఆటలోనే కాదు సాయంలోనూ నెంబర్ వన్. వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జొకోవిచ్ కరోనా బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు సెర్బియా ప్రభుత్వానికి రూ.8.3 కోట్లు విరాళంగా ఇచ్చాడు. బాధితులకు సంబంధించిన వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు జొకో తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story