రూ.8 కోట్లు విరాళం.. జోకోవిచ్ పెద్ద మనసు..
By - TV5 Telugu |28 March 2020 5:43 PM GMT
ఆటలోనే కాదు సాయంలోనూ నెంబర్ వన్. వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జొకోవిచ్ కరోనా బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు సెర్బియా ప్రభుత్వానికి రూ.8.3 కోట్లు విరాళంగా ఇచ్చాడు. బాధితులకు సంబంధించిన వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు జొకో తెలిపాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com