కరోనా కట్టడికి జుకర్‌బర్గ్‌ విరాళం 187 కోట్లు

కరోనా కట్టడికి జుకర్‌బర్గ్‌ విరాళం 187 కోట్లు

కరోనా వైరస్‌ పై ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్గ్‌ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి పరిశోధనలకు 25 మిలియన్‌ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని పరిశోధనకు వినియోగించాలని సూచించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో 6 లక్షల మందికి పైగా మహమ్మారి భారిన పడ్డారు. 30 వేల మందికి పైగా మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story