భద్రాద్రిలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం

X
By - TV5 Telugu |2 April 2020 5:05 AM IST
భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని గురువారం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామచంద్రులకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com