పాకిస్థాన్ లో మొత్తం ధృవీకరించబడిన కేసులు ఇలా..
By - TV5 Telugu |3 April 2020 4:01 PM GMT
పాకిస్థాన్ లో కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది. ఆ దేశంలో కొత్త అంటువ్యాధులు సంఖ్య పెరగడంతో పాకిస్తాన్లో శుక్రవారం ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య 2,450 కు చేరుకుంది. అంతేకాదు కోవిడ్ -19 దేశవ్యాప్తంగా 34 మరణాలకు కారణమైంది. పాకిస్థాన్ అందించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 2, ఉదయం 11:33 నాటికి ప్రావిన్స్ వారీగా మొత్తం కేసుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:
మొత్తం ధృవీకరించబడిన కేసులు: 2,450
• సింధ్: 783
• పంజాబ్: 920
• ఖైబర్ పఖ్తున్ఖ్వా: 311
• బలూచిస్తాన్: 169
• ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ: 68
• గిల్గిట్-బాల్టిస్తాన్: 190
• AJK: 9
మరణాలు: 35
• ఖైబర్ పఖ్తున్ఖ్వా: 9
• సింధ్: 11
• బలూచిస్తాన్: 1
• గిల్గిట్-బాల్టిస్తాన్: 3
• పంజాబ్: 11
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com