ఏపీలో శనివారం నుంచి నగదు పంపిణీ : డిప్యూటీ సీఎం
BY TV5 Telugu3 April 2020 7:46 PM GMT

X
TV5 Telugu3 April 2020 7:46 PM GMT
ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ను అమలు చేసిన నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.1000 అందజేయనుందన్నారు. శనివారం నుంచి నగదు పంపిణీ ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
కాగా, తెలంగాణలో నిత్యావసరాల సరకుల కొనుగోలు కోసం తెల్లరేషన్ కార్డు దారులకు రూ.1500 అందించనున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని తెలంగాణ సర్కార్ అందజేస్తుంది.
Next Story
RELATED STORIES
Karnataka : బీదర్లో ఘోరరోడ్డు ప్రమాదం.. చినారి సహా ఆరుగురు మృతి..
15 Aug 2022 4:35 PM GMTRajbhavan KCR : ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాని సీఎం కేసీఆర్.....
15 Aug 2022 4:23 PM GMTRevanth Reddy : అప్పటివరకు ఓపికపడితే కాంగ్రెస్దే అధికారం : రేవంత్...
15 Aug 2022 3:20 PM GMTHyderabad : గన్ఫైరింగ్ చేసి స్టేటస్లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMT