ఏపీలో వైసీపీ నాయకుల ప్రలోభాల పర్వంపై ఈసీ సీరియస్
BY TV5 Telugu6 April 2020 6:06 PM GMT

X
TV5 Telugu6 April 2020 6:06 PM GMT
ఏపీలో వైసీపీ నాయకుల ప్రలోభాల పర్వంపై ఈసీ సీరియస్ అయింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాసిన లేఖపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందించారు. ఫిర్యాదుపై అన్ని జిల్లాల కలెక్టర్లను దర్యాప్తునకు ఆదేశించారు. తన ఫిర్యాదుపై ఎన్నికల కమిషనర్ తక్షణం స్పందించడంపై రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
Next Story
RELATED STORIES
viral video: అందమైన ప్రపోజల్.. ఆమె మారథాన్ పూర్తి చేస్తోంది.. అంతలో...
25 Jun 2022 11:45 AM GMTGoogle donated 30,000 Pixel phones: ఉచితంగా మొబైల్ ఫోన్లు పంచిపెట్టిన...
24 Jun 2022 9:49 AM GMTScream Artist Ashley Peldon: అరుపులే ఉద్యోగం.. కోట్లలో ఆదాయం
24 Jun 2022 7:47 AM GMTfloating restaurant,: సముద్రంలో మునిగిపోయిన ఫ్లోటింగ్ రెస్టారెంట్..
23 Jun 2022 12:15 PM GMTRupert Murdoch: నాలుగో భార్య కూడా నచ్చలేదు..! 91 ఏళ్ల వయసులో...
23 Jun 2022 11:15 AM GMTMiss Brazil Gleycy Correia: 27 ఏళ్ల మాజీ మిస్ బ్రెజిల్.. టాన్సిల్స్...
23 Jun 2022 11:00 AM GMT