ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్న apsrtc
By - TV5 Telugu |8 April 2020 6:03 PM GMT
ఏప్రిల్ 15 నుంచి బస్సులను నడిపేందుకు విజయవాడ ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఏసీ బస్సులు మినహా లగ్జరీ , సూపర్ లగ్జరీ , గరుడా బస్సులకు ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. apsrtc నిర్ణయంతో ప్రయాణికులు ఆన్ లైన్ రిజర్వేషన్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com