మా వాళ్లను ఆదుకోండి.. గుజరాత్ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ
BY TV5 Telugu10 April 2020 2:04 PM GMT

X
TV5 Telugu10 April 2020 2:04 PM GMT
గుజరాత్ లో ఇరుక్కుపోయిన తెలుగువారిని ఆదుకోవాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలకు లేఖ రాశారు. శ్రీకాకుళం, విజయనగం, విశాఖ జిల్లాలకు చెందిన 4000 మంది జాలర్లు గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిక్కుకున్నారని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. లాక్డౌన్ ముగిసేవరకు వారికి గుజరాత్ వసతి కల్పించి.. నిత్యవసరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
వారి యోగక్షేమాల పట్ల కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనతో ఉన్నారని.. వారికి వైద్య సౌకర్యాలు అందించాలని చంద్రబాబు వివరించారు.
Next Story
RELATED STORIES
Chandrababu: అల్లూరి 125వ జయంతి.. ఆయన పోరాటపటిమను మరోసారి...
4 July 2022 11:30 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం..
4 July 2022 9:15 AM GMTBhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి.. 27 మందికి...
3 July 2022 3:55 PM GMTChandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను...
3 July 2022 9:15 AM GMTPawan Kalyan: నా సిద్దాంతాల ఆధారంగానే పార్టీ ముందుకు వెళుతుంది- పవన్...
2 July 2022 2:21 PM GMTYCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ...
1 July 2022 3:45 PM GMT