ఏపీలో 483 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
BY TV5 Telugu15 April 2020 11:02 AM GMT

X
TV5 Telugu15 April 2020 11:02 AM GMT
ఏపీలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రభుత్వం మాత్రం భయం లేదని బయటకు చెబుతున్నా పరిస్థితులు మరింత ఆందోళన కారంగ మారుతున్నాయి. ఊహించని రీతిలో కేసుల సంఖ్య పెనుగుతోంది. ఇప్పటికే కేసులు 483 కు చేరుకున్నాయి. ఇందులో 9 మంది మృతి చెందారు. జిల్లాల వారిగా చూస్తే.. అనంతపురం 20, చిత్తూరు 23, కర్నూలు 91, కడప 33, ప్రకాశం 42, నెల్లూరు 56, గుంటూరు 114, కృష్ణా 44, పశ్చిమ గోదావరి 23, తూర్పు గోదావరి 17, విశాఖపట్నం 20గా ఉన్నాయి.
Next Story
RELATED STORIES
SSC CPO Recruitment 2022: ఢిల్లీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో...
11 Aug 2022 5:30 AM GMTRailway Recruitment 2022: రైల్వే రిక్రూట్మెంట్.. టెక్నికల్ పోస్టుల...
10 Aug 2022 5:05 AM GMTBSF Recruitment 2022 : టెన్త్, ఇంటర్ అర్హతతో బోర్డర్ సెక్యూరిటీ...
9 Aug 2022 5:20 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTLIC HFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్లో...
8 Aug 2022 5:15 AM GMTIndian Army Recruitment 2022: ఇంజనీరింగ్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో...
6 Aug 2022 5:22 AM GMT