ఒక్కరోజులో 327 కరోనా పాజిటివ్ కేసులు..
BY TV5 Telugu19 April 2020 6:22 PM GMT

X
TV5 Telugu19 April 2020 6:22 PM GMT
ఇండోనేషియాలో ఆదివారం ఒక్కరోజే కరోనా కేసులు 327 నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,575కు చేరుకుంది. కొత్తగా మృతి చెందిన వారి సంఖ్య 47 కాగా మొత్తం మృతులు 582. మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని ఇండోనేషియా వైద్యుల సంఘం ఆందోళన చెందుతోంది. శుక్రవారం నాటికి ఇండోనేషియా ఫిలిప్పీన్స్ను అధిగమించి ఆగ్నేయాసియాలో అత్యధిక ఇన్ఫెక్షన్లు కలిగిన దేశంగా అవతరించింది.
Next Story
RELATED STORIES
Kurnool: రేకుల షెడ్డుకు రూ.లక్షా 35వేల పన్ను.. భారీగా వడ్డీతో కలిపి..
25 May 2022 1:45 PM GMTPawan Kalyan: అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ...
25 May 2022 12:30 PM GMTMLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టైనా హత్య కేసులో ఎన్నో...
25 May 2022 10:51 AM GMTKonaseema District: అమలాపురంలో కొనసాగుతున్న 144సెక్షన్.. మళ్లీ సాధారణ...
25 May 2022 9:00 AM GMTChandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా...
24 May 2022 4:15 PM GMTKurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు ...
24 May 2022 3:54 PM GMT