సోమవారం నుంచి డ్యూటీలోకి యూకే ప్రధాని
BY TV5 Telugu24 April 2020 3:40 PM GMT

X
TV5 Telugu24 April 2020 3:40 PM GMT
యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ గత నెలలో కరోనావైరస్ కు గురైన సంగతి తెలిసిందే.. ఈ నెల ఆయన మొదటివారంలో కోలుకున్నారు. లండన్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బోరిస్ జాన్సన్.. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి బాధ్యత వహించడానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి తిరిగి డ్యూటీలోకి రావాలని యోచిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
కాగా ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుండి, జాన్సన్ బ్రిటిష్ ప్రధాని అధికారిక గృహమైన చెకర్స్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని చికిత్స పొందుతున్న సమయంలో విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు.
Next Story
RELATED STORIES
Pawan Kalyan: అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ...
25 May 2022 12:30 PM GMTMLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టైనా హత్య కేసులో ఎన్నో...
25 May 2022 10:51 AM GMTKonaseema District: అమలాపురంలో కొనసాగుతున్న 144సెక్షన్.. మళ్లీ సాధారణ...
25 May 2022 9:00 AM GMTChandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా...
24 May 2022 4:15 PM GMTKurnool: కర్నూలులో కొత్త స్కామ్.. ప్రజల అకౌంట్లలో ప్రభుత్వ పథకాల డబ్బు ...
24 May 2022 3:54 PM GMTChandrababu: తమిళనాడు సీఎం స్టాలిన్కు చంద్రబాబు లేఖ.. రైస్ మాఫియా...
24 May 2022 1:30 PM GMT