భారీ అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
By - TV5 Telugu |29 April 2020 5:54 PM GMT
దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇచియాన్లో నిర్మాణంలో ఉన్న వేర్హౌజ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ బిల్డింలో పనిచేస్తున్న కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో అనుకోని పేలుడు సంఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com