ఇండోర్‌లో పెరిగిన మరణాలు

ఇండోర్‌లో పెరిగిన మరణాలు
X

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం పాజిటివ్ కోవిడ్ -19 కేసులు 1,681 కు చేరుకున్నాయి.

అలాగే నగరంలో మరణించిన వారి సంఖ్య కూడా 81కి పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 176 కు చేరుకుంది. మంగళవారం ఉజ్జయినిలో ఐదు, ఇండోర్ మరియు జబల్పూర్లలో రెండు ,సత్నా మరియు భోపాల్ లో ఒక్కొక్కటి మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 49 వేల 517 కు పెరిగింది. ఇప్పటివరకు 14 వేలకు పైగా రోగులు కూడా నయమయ్యారు.

Tags

Next Story