టీవీ5పై దాడిని ఉపేక్షించం: బొంతు రామ్మోహన్

X
By - TV5 Telugu |10 May 2020 1:31 AM IST
టీవీ-5 ప్రధాన కార్యాలయంపై దాడిని జీహెచ్ఎంసీ మేయర్ బొంత రామ్మోహన్ తప్పుబట్టారు. ఈ ఘటనకు పాల్పడినవారిని తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ దాడిపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com