ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
BY TV5 Telugu11 May 2020 1:27 PM GMT

X
TV5 Telugu11 May 2020 1:27 PM GMT
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని మంత్రులు అందజేశారు. ప్రమాదంలో మరణించిన చిన్నారి గ్రీష్మ తల్లికి కూడా చెక్కును అందజేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, ధర్మాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందారని అన్నారు. ముఖ్యమంత్రి జగన ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు.
Next Story
RELATED STORIES
Karthikeya 2 Twitter Review : సెకండ్ హాఫ్ సూపర్.. అంచనాలను రీచ్ అయిన...
13 Aug 2022 4:34 AM GMTRaksha Bandhan Review: 'రక్షా బంధన్' మూవీ రివ్యూ.. కొన్ని నవ్వులు,...
11 Aug 2022 3:21 AM GMTLaal Singh Chaddha Review: 'లాల్ సింగ్ చడ్డా' రివ్యూ.. ఒక పర్ఫెక్ట్...
11 Aug 2022 1:42 AM GMTVikrant Rona Review: 'విక్రాంత్ రోణ' రివ్యూ.. 3డీ యాక్షన్ డ్రామా..
28 July 2022 10:30 AM GMTThank You Review: 'థ్యాంక్యూ' మూవీ రివ్యూ.. 'ప్రేమమ్' ఫీల్తో సాగే కథ
22 July 2022 10:43 AM GMTMaha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా 'మహా'.. ట్విటర్లో...
22 July 2022 9:56 AM GMT