ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి పర్మిషన్ ఎలా ఇచ్చారు: వర్ల రామయ్య
By - TV5 Telugu |11 May 2020 8:09 PM GMT
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ సీనియర్ వర్ల రామయ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ సంస్థకు మీ కుటుంబ సంస్థలకు ఏమైనా సంబంధాలున్నాయా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. బాధితులకు పెద్ద మొత్తం పరిహారం మంచిదే అయినా.. విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com