సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు: సీపీఐ నారాయణ
By - TV5 Telugu |14 May 2020 4:27 PM GMT
ఎల్జీ పాలిమర్స్ విషాదంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం వారి రక్షణకు మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సరికాదన్నారు. గ్రామాల్లో మంత్రులు ఒక రాత్రి నిద్ర చేసినంత మాత్రాన భయాలు తొలగిపోయినట్టు కాదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com