విశాఖపట్నంలో వలస కార్మికుల మెరుపు ధర్నా
BY TV5 Telugu15 May 2020 7:32 PM GMT

X
TV5 Telugu15 May 2020 7:32 PM GMT
విశాఖపట్నం ఎల్ అండ్ టి సంస్థలో పనిచేస్తున్న జార్ఖండ్, బీహార్, చత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల వలస కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దాదాపు 1863 మంది కార్మికులు తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ... గంగవరం, పెద గంట్యాడ రోడ్పై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణపడి అక్కడి నుంచి పెద గంట్యాడ జంక్షన్ వరకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న MRO సత్యనారాయణ, హార్బర్ ఏసీపీ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం జాబితా తయారు చేసిందని.. వారంలోగా పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Next Story
RELATED STORIES
Hyderabad : త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్న హైదరాబాద్..
11 Aug 2022 2:45 PM GMTHyderabad : హైదరాబాద్లో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. మొత్తం...
11 Aug 2022 1:28 PM GMTBandi Sanjay Kiss : బండి సంజయ్కు పబ్లిక్లో కిస్..
11 Aug 2022 12:41 PM GMTElection Commission : బీజేపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..
11 Aug 2022 10:47 AM GMTKTR : రాఖీ పౌర్ణమి సందర్భంగా పథకాల లబ్దిదారులతో కేటీఆర్ జూం...
11 Aug 2022 9:45 AM GMTRevanth Reddy : ఆ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే : రేవంత్ రెడ్డి
11 Aug 2022 8:57 AM GMT