బ్రిటన్లో 37వేలు దాటిన మరణాలు
By - TV5 Telugu |27 May 2020 7:21 PM GMT
బ్రిటన్లో 24 గంటల్లో 134 మంది మరణించారు.. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 37 వేల 48 కు పెరిగింది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 2 లక్షల 65 వేల 227 మందికి వ్యాధి సోకింది. మే 15 నాటికి UK , వేల్స్ నగరంలో కరోనావైరస్లకు సంబంధించి 42,173 మరణాలు సంభవించాయని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ మంగళవారం ప్రకటించింది. అంటువ్యాధికి సంబంధించిన అనుమానాస్పద కేసులు కూడా ఇందులో ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com