ఎన్టీఆర్ సిద్ధాంతాలను సాధించినప్పుడే నిజమైన నివాళి : పురంధేశ్వరి

X
By - TV5 Telugu |28 May 2020 8:20 PM IST
ఎన్టీఆర్ ఆశయానికి, సిద్ధాంతాలను సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు ఆయన కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ ఘాట్లో తండ్రికి నివాళులర్పించారామె. ప్రతిజన్మలో ఎన్టీఆర్ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ప్రజలు ఎప్పటికీ మార్చిపోరన్నారామె.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com