శ్రీవారి ఆస్తుల అమ్మకంపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం

X
By - TV5 Telugu |29 May 2020 12:38 AM IST
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై టీటీడీ భూములు, ఆస్తులు విక్రయించరాదని టీటీడీ నిర్ణయించింది. అన్యక్రాంతమైతే.. వాటి పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని.. గత బోర్డు తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. పాలకమండలిపై ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డెసిషన్ తీసుకుంది టీటీడీ పాలకమండలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com