ముంపు ప్రాంతాలలో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్

ముంపు ప్రాంతాలలో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్‌- మల్కాజ్‌గిరిలోని వరద ముంపు ప్రాంతంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పర్యటించారు. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో వరద ముంపు నివారించేందుకు బండ చెరువు నుంచి వచ్చే నాలాను 2 కిలోమీటర్ల మేర మళ్లించనున్నట్టు మేయర్‌ తెలిపారు. 40 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అండర్‌ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను మేయర్‌ తనిఖీ చేశారు. GHMC కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తోపాటు.. ఇతర ఉన్నతాధికారులు ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో పరిస్థితుల్ని సమీక్షించారు.

Tags

Next Story