AP : వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు

వైసీపీ ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను రూపొందించింది. వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్కు రూ. 16710.34 కోట్లు
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్కు రూ. 856.64 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు
ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
సోషల్ వెల్ఫేర్ కోసం రూ.12,465.85 కోట్లు
ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ కోసం రూ.6,588.58 కోట్లు
సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు
గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు
వైఎస్సార్ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు
డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు
వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు
జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు
వైఎస్సార్ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
వైఎస్సార్ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్కు రూ.425.93 కోట్లు
104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు
సవరించిన అంచనాలు 2019-20
సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం
వివిధ పథకాలకు కేటాయింపులు
వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు
జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు
డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
డాక్టర్ వైఎస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
రియల్ టైం గనర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు
వ్యవసాయ ల్యాబ్లకు రూ.65 కోట్లు
రైతుభరోసా రూ.3,615.60 కోట్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com