అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు..

X
By - TV5 Telugu |18 Jun 2020 7:54 PM IST
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తెలుగురాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బస్సులు ఎప్పటినుంచి నడపాలి అనేదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com