గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా : దూళిపాళ్ల నరేంద్ర

X
By - TV5 Telugu |24 Jun 2020 11:23 PM IST
గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గం జాగర్లమూడి క్వారీని ఆయన పరిశీలించారు.. ఒక్కరోజులోనే 9వేల క్యూబిక్ల గ్రావెల్ను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇష్టానుసారంగా మట్టిని తవ్విపోస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.. నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com