గుంటూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నాయకులు

X
By - TV5 Telugu |25 Jun 2020 4:55 PM IST
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో వైసీపీ నాయకులు బరితెగించారు. మంచాల రమేష్ అనే TDP లీడర్పై దాడి చేశారు. ఈ గొడవ అడ్డుకునే ప్రయత్నం చేసిన అతని తమ్ముడిని కూడా కత్తితో పొడిచి గాయపరిచారు. ప్రస్తుతం గాయాలపాలైన ఇద్దరినీ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com