నౌక‌ను ఢీ కొట్టిన పడవ.. 23 మంది మృతి

నౌక‌ను ఢీ కొట్టిన పడవ.. 23 మంది మృతి

బ‌ంగ్లాదేశ్‌లోని బురిగంగా న‌దిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్నింగ్ బ‌ర్డ్ అనే ప‌డ‌వ‌.. మున్షిగంజ్ నుంచి స‌ద‌ర్ ఘాట్ వైపు వెళ్తున్న స‌మ‌యంలో మౌయురి-2 అనే నౌక‌ను ఢీకొట్టింది. దీంతో ప‌డ‌వ నీటిలో మునిగింది. ఈ ఘటనలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తున్న 23 మంది మృతి చెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో మొత్తం 50 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సహాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story