టిక్టాక్ కి ధన్యవాదాలు తెలిపిన స్మృతి ఇరానీ: వీడియో వైరల్

X
By - TV5 Telugu |3 July 2020 9:25 PM IST
కరోనా మహమ్మారిని అంతమొందించడానికి అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు గతంలో టిక్ టాక్ లో వైరల్ అయ్యింది. ఇందుకుగాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అప్పుడు టిక్ టాక్ సీఈవో నిఖిల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పడంతో ఈ వీడియో ప్రతి ఒక్కరికీ చేరాలని కోరారు. ఇప్పడు అదే టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేసే సరికి నెటిజన్లు స్మృతి ధన్యవాదాలు తెలిపిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది.
Arre Smriti ji! Yeh Kya! Thanking Tik Tok?! pic.twitter.com/GJaJzaAFZn
— Prashant Bhushan (@pbhushan1) July 3, 2020
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

