శనివారం రాజస్థాన్లో 170 కొత్త కరోనా కేసులు

X
By - TV5 Telugu |11 July 2020 10:34 PM IST
శనివారం, రాజస్థాన్లో 170 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అల్వార్లో 40, జైపూర్లో 33, ఉదయపూర్లో 31, నాగౌర్లో 21, భరత్పూర్లో 17, సవాయి మాధోపూర్, రాజ్సమండ్లో 7, బార్మర్, ప్రతాప్గర్ మరియు కరౌలి, కోటా , టోంక్లో ఒక్కో కేసు నమోదయింది. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23344 కు చేరుకుంది. అదే సమయంలో, రెండు మరణాలు కూడా నమోదయ్యాయి. కొత్తగా రెండు మరణాలు అజ్మీర్, జైపూర్లలో సంభవించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 499 కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com