కరోనా ఎఫెక్ట్.. బీహార్ లో జూలై 31 వరకు..

X
By - TV5 Telugu |16 July 2020 6:41 PM IST
బీహార్ లో కరోనా వైరస్ కేసులు 20 వేల మార్కును దాటింది. దీంతో కేసులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నుంచి అక్కడ లాక్ డౌన్ విధిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉంటాయని జూలై 31 వరకు ఇలాగే కొనసాగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ రాష్ట్రంలో 16 రోజుల లాక్ డౌన్ గురించి తెలియజేశారు. దాదాపు 38 జిల్లాల్లో మూడవ వంతు ఇప్పటికే షట్ డౌన్ లో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com