కోటి 53 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |23 July 2020 7:34 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి 53 లక్షలు దాటింది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,53,74,482 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 6,30,214 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి చికిత్స పొంది 93,49,375 మంది కోలుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com