రోడ్డెక్కిన తెనాలి ప్రభుత్వాసుపత్రి నర్సులు

X
By - TV5 Telugu |26 July 2020 12:12 AM IST
గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు రోడ్డెక్కారు. కోవిడ్ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ.. ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించిన నర్సులు ఆసుపత్రి ముందే నిరసన తెలిపారు. ఆసుపత్రిలో మాస్కులు పీపీఈ కిట్లు లేవని.. ఊడ్చే పని తప్ప మిగిలిన అన్ని పనులు తమతోనే చేయిస్తున్నారంటూ.. వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com