భోపాల్లో కొత్తగా 199 కరోనా కేసులు

X
By - TV5 Telugu |28 July 2020 8:54 PM IST
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కొత్తగా 199 కరోనా కేసులు వచ్చాయి. ఇక్కడ ఒక రోజు ముందు, సోమవారం 177 మందికి కరోనా నిర్ధారణ అయ్యాయి, ఇక ఇండోర్ 73 కొత్త కేసులు వచ్చాయి. మంగళవారం ఇండోర్, భోపాల్లో కొత్త కేసులతో కలిపి.. వ్యాధి సోకిన వారి సంఖ్య 28861 కు చేరుకుంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 789 కేసులు నమోదయ్యాయి. ఇక నమోదైన మోద్దాం కేసులలో ఇప్పటివరకూ 19791 మంది రోగులు కోలుకున్నారు. కరోనా కారణంగా 820 మంది మరణించగా, ప్రస్తుతం 7 వేల 978 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com